ప్రేమించలేదని తల్లి,కుతుర్లను చంపేసాడు ... పైగా...

ప్రేమించలేదని తల్లి,కుతుర్లను చంపేసాడు ... పైగా...
x
Highlights

ప్రేమించలేదని తల్లి కుతుర్లను చంపేసాడు ఓ ప్రేమోన్మాది.. అంతేకాకుండా తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బింద్వారా అనే గ్రామంలో...

ప్రేమించలేదని తల్లి కుతుర్లను చంపేసాడు ఓ ప్రేమోన్మాది.. అంతేకాకుండా తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బింద్వారా అనే గ్రామంలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే .. బంటి రాజస్ (25) అనే యువకుడు ఇంటి పక్కన ఉన్న అమ్మాయని ప్రేమించాడు . తిరిగి ప్రేమించాలని ఆమెను కోరాడు . దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీనిపై అ యువతీ తండ్రి పోలీసులకు కంప్లేట్ చేసాడు . దీనిపై పగ పెంచుకున్న బంటి అ యువతీ ఇంట్లో తండ్రి , అన్నయ్య లేని టైం చూసి అ యువతీని చాకుతో విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డం వచ్చిన అమె తల్లిని కూడా చాకుతో దాడి చేసాడు . అ తర్వాత అదే గ్రామా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు . యువతీ మరియు ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు .. యువతీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories