దారుణం : పదేళ్ళ ముగ బాలికపై సాముహిక అత్యాచారం

దారుణం : పదేళ్ళ ముగ బాలికపై సాముహిక అత్యాచారం
x
Highlights

దేశంలో మహిళల లపై అత్యాచారాలు పెరిపోతున్నాయి .. ఇంకా పసిపిల్లలపై కామాంధుల ఆకృత్యాలు ఎక్కువైపోయాయి .. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది ....

దేశంలో మహిళల లపై అత్యాచారాలు పెరిపోతున్నాయి .. ఇంకా పసిపిల్లలపై కామాంధుల ఆకృత్యాలు ఎక్కువైపోయాయి .. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది . రాజస్థాన్ లోని బీకనేర్ నగర పరిధిలోని సరుందా గ్రామానికి చెందిన ముగ బాలిక స్థానికంగా అక్కడ ఉంటూ చదువుకుంటుంది . అయితే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూల్ ‌నుంచి ఇంటికి బయలు దేరింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందినా మనోజ్ కుమర్ మేఘ్వాల్, చున్నీలాల్ మేఘ్వాల్ అనే యువకులు అ బాలికని ఓ గుడిసె లోకి తీసుకువెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాటలు రాని ఆ బాలిక కేకలు పెట్టలేకపోయింది. దీనితో అ బాలిక ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ గుడిసెలో బాలిక తీవ్ర నొప్పితో బాధపడుతూ గమనించారు . దీనిపైన కేసు నమోది చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories