ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..
x
Highlights

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం జరిగి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 21...

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం జరిగి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అజ్మీర్‌లో ప్రాంతంలో చోటుచేసుకుంది. . బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories