షాకింగ్.. కొత్త రైలు బోగీలు కొట్టేశారు

షాకింగ్.. కొత్త రైలు బోగీలు కొట్టేశారు
x
Highlights

జార్ఖండ్‌లో రైల్వేకు చెందిన రైలు బోగీలు కనిపించకుండా పోవడం అధికారులను షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రీమియం రైళ్ల కోసం రాంచీ రైల్వేస్టేషన్‌కు అధికారులు...

జార్ఖండ్‌లో రైల్వేకు చెందిన రైలు బోగీలు కనిపించకుండా పోవడం అధికారులను షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రీమియం రైళ్ల కోసం రాంచీ రైల్వేస్టేషన్‌కు అధికారులు ఆధునిక బోగీలను తెప్పించారు. ఢిల్లీ-రాంచీల మధ్య నడిచే రైళ్లకు వీటిని అమర్చాలని అధికారులు భావించి వాటిని స్టేషన్‌ యార్డులో ఉంచారు. అయితే, అవి అక్కడి నుంచి కనిపించకుండా పోవడంతో వారు అవాక్కయ్యారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కోసం ఈ బోగీలను తెప్పించినట్లు జాతీయ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories