వారి కుటుంబాన్ని నేను ఆదుకుంటా : హీరో విశాల్

X
Highlights
శనివారం కూతురి నీట్ పరీక్ష కోసమని వెళ్లిన ఓ తండ్రి గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ...
nanireddy7 May 2018 10:44 AM GMT
శనివారం కూతురి నీట్ పరీక్ష కోసమని వెళ్లిన ఓ తండ్రి గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన కృష్ణస్వామి అనే వ్యక్తి తన కూతురు కస్తూరి మహాలింగంతో కలిసి కేరళ చేరుకున్నాడు. ఆదివారం కస్తూరి నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. అందుకోసం కేరళలోని ఓ హోటల్ లో దిగారు. శనివారం వేకువజామున కృష్ణస్వామికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మరణించాడు. ఇక కృష్ణస్వామి మృతిపట్ల నటుడు విశాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుడి కుమార్తె కస్తూరి మహాలింగంను ఫోనులో పరామర్శించాడు అనంతరం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు విశాల్.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT