టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా!

- టీటీడీలో పని చేస్తున్న 98 మందికి కరోనా సోకింది.

- ఈ విషయాన్ని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దీనితో ఉద్యోగులకి మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకి సూచించినట్టుగా అయన వెల్లడించారు.

- అయితే అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులకి వెళ్లి తిరిగి రావడంతో టీటీడీలో కరోనా సోకిందని అయన అన్నారు.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories