ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు..

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

-గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

-రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ని పరీక్షించగా 76 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.

-34 మంది డిశ్చార్జ్ అయ్యారు.

-గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

-మరిన్ని వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories