ఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు

HMTV
By HMTV
Published on: 2020-05-16 06:50:53

ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. తాజాగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,205 కి చేరింది.

-మరిన్ని వివరాలు

HMTV

HMTV

Next Story