తెలంగాణాలో కొత్తగా 41 పాజిటివ్ కేసులు

- తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా తగ్గడం లేదు..

- తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- తాజాగా నమోదైన కొత్త కేసుల్లో GHMC పరిధిలో 23, రంగారెడ్డిలో 1, వలస కార్మికులకు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకినట్లుగా వెల్లడించింది

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories