ఏపీలో గత 24 గంటల్లో 36 కరోనా పాజిటివ్ కేసులు

HMTV
By HMTV
Published on: 2020-05-14 06:54:57

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 36 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసు లకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860.

HMTV

HMTV

Next Story