కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష ఈరోజు
◆కోవిడ్ 19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
◆సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
◆అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టం-2020పై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమావేశంకానున్నారు.
Next Story



