పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా..

తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


                                                                          - పూర్తి వివరాలు


 


Show Full Article
Print Article
Next Story
More Stories