కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

-నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకాయి.

-ఈ విషయాన్నీ భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా చెప్పారు.

-నైరుతి రుతుపవనాలు కేరళ తీరం ద్వారా భారత్ లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు.

-ఇక వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో 75 శాతం వర్షపాతం నమోదు కానుంది.

-మరిన్ని వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories