ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టు తీర్పు

ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను సస్పెండ్ చేసిన హైకోర్ట్..

జీవో నంబర్ 623 ప్రకారం పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేయాలనుకున్న ఏపీ సర్కారు .

భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయనే వాదనలకు ఏకీభవించిన ధర్మాసనం

ఈ జీవో ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీరాజ్‌శాఖ, ఈసీని హైకోర్టు ఆదేశించింది.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories