తీరం దాటిన ఉంఫాన్
ఉంఫాన్ పెను తుపాను సాయంత్రం 7 గంటల సమయంలో తీరం దాటింది.
మధ్యాహ్ట్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగింది.
బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ సమీపంలో ఈ పెను తుపాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
Next Story



