ఏపీ సరిహద్దుల వద్ద అక్రమ మద్యం పట్టివేత

HMTV
By HMTV
Published on: 2020-05-20 01:37:14

కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి లో భారీగా మద్యం పట్టివేత..

- తెలంగాణ నుండి అక్రమంగా ఆంధ్రా లోకి తరలిస్తూ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ 300 మద్యం బాటిళ్లతో పట్టుబడిన వైనం.

- మాటు వేసి మద్యం అక్రమ రవాణా ను అడ్డుకున్న ముగ్గురు స్టేషన్ సిబ్బందికి రివార్డులను అందజేసిన-ఏఎస్పీ..

- నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సిఐ పి.శ్రీను,విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ లను అభినందించిన-ఏఎస్పీ వకుల్ జిందాల్..

HMTV

HMTV

Next Story