ఏపీకి తప్పిన ఆంఫన్ తుపాను ముప్పు!

HMTV
By HMTV
Published on: 2020-05-19 03:00:59

కొద్దిరోజులుగా భయానికి గురిచేస్తున్న పెనుతుపాను ముప్పు ఆంధ్రప్రదేశ్ కు తప్పినట్టే అని అధికారులు చెబుతున్నారు. రకరకాలుగా దిశను మార్చుకున్న ఈ తుపాను ఇప్పుడు పారాదీప్ కు 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తోంది.

రేపు తీరం దాటే అవకాశం ..దీంతో  ఏపీకి తప్పిన ముప్పు

HMTV

HMTV

Next Story