ప్రయాణీకుల కోసం బస్సుల ఎదురుచూపు
తెలంగాణాలో ఎట్టకేలకు 56 రోజులకు రోడెక్కిన ఆర్టీసి బస్సులు,
- అన్ని డిపోల నుండి పూర్తి సానిటేషన్ తో బైటకు వచ్చిన బస్సులు.
- చాలా డిపోలలో బస్సులకు ప్రయాణీకుల కరువు
- ప్రయాణికులు కోసం వేచిచూస్తూ బస్టాండులోనే నిలిపిన సిబ్బంది.

Next Story



