ప్రయాణీకుల కోసం బస్సుల ఎదురుచూపు

HMTV
By HMTV
Published on: 2020-05-19 02:56:31

తెలంగాణాలో ఎట్టకేలకు 56 రోజులకు రోడెక్కిన ఆర్టీసి బస్సులు,

- అన్ని డిపోల నుండి పూర్తి సానిటేషన్ తో బైటకు వచ్చిన బస్సులు.

- చాలా డిపోలలో బస్సులకు ప్రయాణీకుల కరువు 

- ప్రయాణికులు కోసం వేచిచూస్తూ బస్టాండులోనే నిలిపిన సిబ్బంది.



 


 


HMTV

HMTV

Next Story