తెలంగాణా జిల్లాల్లో రోడ్డెక్కిన బస్సులు
- తెలంగాణలో 56 రోజుల తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్దేక్కాయి
-జిల్లాల లో మాత్రమె బస్సులు ప్రారంభం అయ్యాయి.
- హైదరాబాద్ లో బస్సులు తిరిగే అవకాశం లేదని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే
- అయితే, హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. కానీ, టాక్సీలో డ్రైవర్ తొ కలిపి నలుగుర, ఆటోలో డ్రైవర్ తొ కలిపి ముగ్గురు మాత్రమె ప్రయాణించే అవకాశం ఉంది.
- సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వరకూ మాత్రమె బస్సులు వస్తాయి. ఎంజీబీఎస్ కు బస్సులు రావు.
- అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి
Next Story



