ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు రెండో విడత ఆర్థిక సాయం అందజేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్నీనాని వెల్లడించారు. 'వాహన మిత్ర'కింద వారందరికి సాయం చెస్తున్నట్ల ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలిపారు.
Next Story



