మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్
- వీడియో కాన్ఫిరెన్సు ద్వారా పిటిషన్ పై విచారించిన ధర్మాసనం.
- మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం అయిందని పిటిషన్ వేసిన ఇద్దరు మత్సకారులు
- మడ అడవి కొట్టివేయడం చట్ట విరుద్ధమని ధర్మాసనానికి వివరించిన పిటిషనర్ తరుపు న్యాయవాది తిరుమాని విష్ణుతేజ
- మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో విధించిన ధర్మాసనం
మడ అడవుల నరికివేతపై 4 వారాలలో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
Next Story



