సింహాచలం దేవస్థానం వంటశాల వద్ద పాము కలకలం

HMTV
By HMTV
Published on: 2020-05-18 07:25:11

♦ ఈ రోజు సింహాచలం దేవస్థానంలో వంటశాల వద్ద నాగజర్రి పాము కొంతసేపు కలకలం సృష్టంచింది.

♦ ఆలయ అర్చకులు సీతారామాచార్యులు ఆ సర్పాన్ని పట్టుకుని బంధించారు.

♦ సీతారామాచార్యులు గతంలో ఇలానే పాములు పట్టుకున్న సందర్భాలున్నాయి.

♦ ఎంత విష సర్పమైనా ఒడుపుగా ఆయన పట్టుకుంటారు..

♦ ఇలా పట్టుకున్న పాములను చంపకుండా సమీపంలోని అడవుల్లో వదులుతుంటారు.




HMTV

HMTV

Next Story