వారిని టికెట్టు అడగవద్దు.. రెస్టారెంట్లు, మాల్స్ తిరిగి ప్రారంభం ..సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలోని అన్ని దుకాణాల్లో సామాజిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమ దుకాణం ముందు దుకాణ దారులే వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
Next Story



