జగన్ సర్కార్ మరో పథకం

HMTV
By HMTV
Published on: 2020-06-23 04:22:10

- మహిళల కోసం మరో జగన్ సర్కార్ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది.

- 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకం ప్రభుత్వం ప్రారంభించనుంది.

- ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story