Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Stock Market News Today India With Nifty 106 Points Sensex at 338 Points 07 05 2021
x

Representational Image

Highlights

Equity Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంతో 49,287 వద్ద ట్రేడ్

Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూల బాటన దూకుడుగా సాగుతున్నాయి...ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంతో 49,287 వద్దకు చేరగా , నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 14,831 వద్ద కదలాడుతున్నాయి..అయితే కొవిడ్‌కేసుల పెరుగుదల, స్థానిక లాక్‌డౌన్‌లు, నెమ్మదించిన వ్యాక్సినైజేషన్ ప్రక్రియ వంటి అంశాలు కొద్దిమేర ప్రతికూల ప్రభావం చూపవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories