
విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా...
విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన వివరించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన వివరించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. పదవులు, డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని ఆయన తెలిపారు.రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ భారతికి ధన్యవాదాలు చెప్పారు.జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు పార్టీ నాయకుడిగా , రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా జాతీయ నాయకుడిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




