మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ రాష్టపతి!

మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ రాష్టపతి!
x
Highlights

మన బారతదేశానికి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ రాష్టపతి ఎవరో మీకు తెలుసా? మన బారతదేశానికి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ...

మన బారతదేశానికి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ రాష్టపతి ఎవరో మీకు తెలుసా? మన బారతదేశానికి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ రాష్టపతి డాక్టర్ రాజేందర్ ప్రసాద్. రాజేంద్రప్రసాద్ 1952 నుండి 1962 వరకు భారతదేశంలో మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భారత రాజకీయ నాయకుడు మరియు శిక్షణ ద్వారా న్యాయవాది, ఇండియన్ ఇండిపెండెన్స్ ఉద్యమంలో ప్రసాద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు మరియు బీహార్ ప్రాంతం నుండి ఒక ప్రధాన నాయకుడు అయ్యారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories