Tirumala: చిరిగిన కరెన్సీ నోట్లను ఈ వేళం వేయనున్న టీటీడీ

Tirumala: శ్రీవారి హుండీలో భక్తులకు సమర్పించిన కానుకల్లో చిరిగిన కరెన్సీ నోట్లను టీటీడీ ఈ వేళం వేయనుంది.

Arun Chilukuri
Published on: 8 Aug 2023 5:37 PM IST
TTD to Auction Tork Currency Notes
X

Tirumala: చిరిగిన కరెన్సీ నోట్లను ఈ వేళం వేయనున్న టీటీడీ

Tirumala: శ్రీవారి హుండీలో భక్తులకు సమర్పించిన కానుకల్లో చిరిగిన కరెన్సీ నోట్లను టీటీడీ ఈ వేళం వేయనుంది. ఆగస్టు 18, 19వ తేదీల్లో మొత్తం 31దేశాలకు చెందిన 24వేల 583చిరిగిన నోట్లను టీటీడీ ఈ వేలం వెయ్యనుంది. వీటితో పాటు శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలకు కూడా ఆగస్టు 16నుండి 19వ తేదీ వరకు ఈ వేళం వేయనున్నారు. ఈ వేళంలో పాల్గొనాల్సిన వారు www.tirumala.org మరియు www.konugolu.ap.gov.in వెబ్సైట్లను సంప్రదించవచ్చని టీటీడీ ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story