మహిళ క్షురకులకు చీరలు పంపిణీ చేసిన టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి

మహిళ క్షురకులకు చీరలు పంపిణీ చేసిన టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి
x
Highlights

తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యడు కన్నయ్య సహకారంతో 220 మంది మహిళ క్షురకులకు...

తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యడు కన్నయ్య సహకారంతో 220 మంది మహిళ క్షురకులకు ( ఒక్కరికి రెండేసి) చీరలను టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి పంపిణి చేసారు, ఆయన వెంట కళ్యాణకట్ట డిప్యూటీవో నాగరత్న ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories