Chittoor: చిత్తూరు జిల్లా గడ్డంవారిపల్లె లో నాటు బాంబు పేలుడు కలకలం

There Was A Bomb Blast In Gaddamvaripalli Of Chittoor District
x

Chittoor: చిత్తూరు జిల్లా గడ్డంవారిపల్లె లో నాటు బాంబు పేలుడు కలకలం

Highlights

Chittoor: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. అడవి జంతువులను వేటాడటానికి చిరంజీవి అనే వ్యక్తి ఇంట్లోనే నాటు బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories