గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై

గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై
x
Highlights

స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

శ్రీవారి దర్శనార్థం తెలంగాణా గవర్నర్ శ్రీమతి తమిళిసై తిరుమల చేరుకున్నారు... ఈ సందర్భంగా తమిళిసై కు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శ్రీపద్మావతి అతిధిగృహంలో బస ఏర్పాట్లు చేసారు...గవర్నర్ హోదాలో మొదటిసారి తమిళిసై తిరుమలకు వచ్చారు... రేపు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories