గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై
స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
శ్రీవారి దర్శనార్థం తెలంగాణా గవర్నర్ శ్రీమతి తమిళిసై తిరుమల చేరుకున్నారు... ఈ సందర్భంగా తమిళిసై కు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శ్రీపద్మావతి అతిధిగృహంలో బస ఏర్పాట్లు చేసారు...గవర్నర్ హోదాలో మొదటిసారి తమిళిసై తిరుమలకు వచ్చారు... రేపు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొనున్నారు.
Next Story


