Andhra Pradesh: గన్నవరం నుంచి బెంగళూరుకు కొత్త విమాన సర్వీస్

Andhra Pradesh: గన్నవరం నుంచి బెంగళూరుకు కొత్త విమాన సర్వీస్
x
Highlights

గన్నవరం నుంచి బెంగళూరుకు కొత్త విమాన సర్వీసు ఫిబ్రవరి 1 నుంచి ఆరంభమవుతోంది.

గన్నవరం: గన్నవరం నుంచి బెంగళూరుకు కొత్త విమాన సర్వీసు ఫిబ్రవరి 1 నుంచి ఆరంభమవుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2.40కు ఈ సర్వీసు గన్నవరంలో బయలుదేరి వెళుతుంది. గంటన్నర సమయంలో బెంగళూరుకు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతు న్నాయి. స్పైస్‌ జెట్‌ విమాన సంస్థ ఈ సర్వీసును ఆరంభిస్తోంది. బెంగళూరుకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో కొత్త సర్వీసును ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories