Eluru: శానీటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన డీఐజీ

Eluru: శానీటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన డీఐజీ
x
Highlights

ఏలూరు: ఏలూరు పరిధిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు నాణ్యమైన శానిటైజర్లు, మాస్కులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యుప్మెంట్స్ మొదలైనవి...

ఏలూరు: ఏలూరు పరిధిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు నాణ్యమైన శానిటైజర్లు, మాస్కులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యుప్మెంట్స్ మొదలైనవి అందించబడుచున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ విధులు నిక్కచ్చిగా నిర్వహించాలని డిఐజి కె.వి.మోహన్ రావు కోరారు.

ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ... ఇప్పటివరకు కరోనా వైరస్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 6,900 కేసులు నమోదు పరిచినట్లు 9,670 మందిని అరెస్టు చేసినట్లు, 79,925 ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి 4 కోట్లు 60 లక్షలు అపరాధ రుసుమును వసూలు చేశామని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories