Sangam:ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన సిబ్బంది

Sangam:ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన సిబ్బంది
x
Highlights

సంగం: రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో, ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ... ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాయిదా నేపధ్యంలో,...

సంగం: రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో, ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ... ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాయిదా నేపధ్యంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని సిబ్బంది జాగ్రత్తగా భద్రపరిచారు. దీంతో సంగం ఎంపిడిఓ కార్యాలయం నిర్మానుష్యంగా తయారైంది. ఈ కార్యాలయంలో ఎన్నికల అధికారుల గదులు సైతం మూతపడ్డాయి. నిన్నటి వరకు సందడిగా ఉన్న కార్యాలయం, ఒక్కసారిగా వెల వెల బోయింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ సైతం వాయిదా పడింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories