లంగర్లకు చిక్కిన బోటు..బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం..

X
Highlights
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైన పడవను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా...
Arun Chilukuri30 Sep 2019 10:44 AM GMT
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైన పడవను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్ రోప్లను ప్రొక్లెయినర్తో లాగుతోంది సత్యం బృందం. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
LIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMTHealth Tips: ఈ పండ్లు తింటే నిత్య యవ్వనంగా కనిపిస్తారు.. అవేంటంటే..?
8 Aug 2022 2:30 PM GMTమోడీతో చంద్రబాబు భేటీపై సజ్జల సెటైర్లు.. మోడీనే బాబును పిలిచినట్లు..
8 Aug 2022 2:15 PM GMT