గంజాయి స్ధావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

గంజాయి స్ధావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు
x
ఎక్సైజ్ సీఐ ప్రమీల రాణి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి మరియు సిబ్బంది
Highlights

పట్టణంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయ్ స్ధావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు .

తాడేపల్లి:పట్టణంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయ్ స్ధావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు .ఈ భాగంగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్సైజ్ సీఐ ప్రమీల రాణి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడ్డ వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories