డయాలసిస్ పేషెంట్ కు ఫించన్ పంపిణీ

డయాలసిస్ పేషెంట్ కు ఫించన్ పంపిణీ
x
Highlights

జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు.

భీమిలీ: జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు. శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని డైయాలసిస్ పేషెంట్ పీన్నింటి.రాంబాబుకు రూ.10,000, మేకల.హైమవతి కు రూ. 5000 పెన్షన్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి అక్కరమాని రామునాయుడు, కోప్పల. రమేష్, జీ.వి రమణ, జీరు. సుజాత, పందిరి. విజయకుమార్, వెంపాడ.వెంకటరమణ రెడ్డి, అక్కరమాని.చిన్నబాబు, దుంప.సాయి గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories