Prakasam Barrage: ఎయిర్ బెలూన్లతో పడవలను తొలగించనున్న అధికారులు

Vijayawada: నేడు ఎయిర్ బెలూన్లతో అధికారులు పడవలను తొలగించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2024 9:53 AM IST
Officials to Remove Boats With Air Balloons in Prakasam Barrage
X

Prakasam Barrage: ఎయిర్ బెలూన్లతో పడవలను తొలగించనున్న అధికారులు

Vijayawada: నేడు ఎయిర్ బెలూన్లతో అధికారులు పడవలను తొలగించనున్నారు. విశాఖ నిపుణుల బృందంతో పడవలను అధికార యంత్రాంగం తొలగించనున్నారు. నిన్న ఆరేడు గంటలపాటు పడవలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ పడవలు ఎంతకీ కదలకపోవడంతో విశాఖ నుంచి నిపుణుల బృందాన్ని తెప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే పడవలను కట్ చేసి విశాఖ నిపుణుల బృందం బయటకు తీయనుంది. మూడు పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందిగా మారింది. 120 టన్నులకుపైగా 3 పడవలు ఉండడంతో తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story