బీజేపీ జనసేన కలయిక చూసి వైసీపీ వణుకుతోంది

బీజేపీ జనసేన కలయిక చూసి వైసీపీ వణుకుతోంది
x
నాదేండ్ల మనోహర్ ఫైల్ ఫోటో
Highlights

- జనసేన, బిజెపి కలయిక చూసి వైసిపి నాయకుల్లో వణుకుపుడుతోంది - జగన్ నిర్ణయాలన్నీ ఒంటెద్దు పోకడలతో ఉన్నాయి - ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలి

బిజెపి జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జనసేన నేత నాదేండ్ల మనోహర్‌ అన్నారు. జనసేన, బిజెపి కలయిక చూసి వైసిపి నాయకుల్లో వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలిస్తే ఊరుకోమని హెచ్చరించిన మనోహర్‌...ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories