గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
x
MLA Raghuram Reddy
Highlights

మైదుకూరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని దాసరి పల్లి లో వెలసిన పట్టాభి రామ...

మైదుకూరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని దాసరి పల్లి లో వెలసిన పట్టాభి రామ స్వామి ధ్వజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృష బాలకు రాత్రి దూలం లాగే పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు పంపిణీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories