Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Mother Commits Suicide Along With Two Children In Visakhapatnam
x

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Highlights

Visakhapatnam: మృతులు భార్య సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తింపు

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. సంపులోకి దూకి ఇద్దరు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సంపులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులు సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories