ప్రశాంత్ తండ్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Highlights
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. కేపీహెచ్ బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్లో నివసిస్తున్న ప్రశాంత్ తండ్రిని
admin119 Nov 2019 5:09 PM GMT
పాకిస్థాన్లో ప్రత్యక్షమైన తెలుగు యువకుడు ప్రశాంత్ కుటుంబాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. కేపీహెచ్ బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్లో నివసిస్తున్న ప్రశాంత్ తండ్రిని కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు. ఎలాగైనా ప్రశాంత్ను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని... ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Web TitleMLA Madhavaram Krishna Rao met Prashant's father
లైవ్ టీవి
పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMTదిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMT