జగన్ పుట్టిన రోజు సందర్భంగా 21వ తేదీ మెగా రక్తదాన శిబిరం

జగన్ పుట్టిన రోజు సందర్భంగా 21వ తేదీ మెగా రక్తదాన శిబిరం
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు పురష్కరించుకుని ఈనెల 21వ తేదీ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని వైఎస్సార్ పార్టీ యువనాయ కులు జక్కంపూడి గణేష్ వెల్లడించారు.

కోరుకొండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు పురష్కరించుకుని ఈనెల 21వ తేదీ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని వైఎస్సార్ పార్టీ యువనాయ కులు జక్కంపూడి గణేష్ వెల్లడించారు. మండలపార్టీ అధ్యక్షులు వుల్లి బుజ్జిబాబు అధ్యక్షతన గురువారం కోరుకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యిమందితో ఈక్యాంప్ నిర్వహిస్తామని, ప్రతీగ్రామం నుండి ఈకార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువత భాగస్వామ్యం కావాలన్నారు.

ఈ సమా వేశంలో మాజీ వైస్ ఎంపీపీ కాలచర్ల వెంకటేశ్వరరావు, పార్టీ యువజన విభాగం బొరుసు భద్రి, అయిల రామకృష్ణ, వుల్లి గణ, పసుపులేటి బుల్లయ్య నాయు డు, బొండాడ చందు, నేతుల చిన్ని, చీంద్రిం శ్రీహరి వర్మ, తాడి హరిబాబు, తిరుమలశెట్టి సత్యనారాయణ, పిట్టా కృష్ణ, గొల్లపల్లి ప్రవీణ్ , కర్రి వెంకట్ , మట్టా సురేష్ తదితరులుపాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories