Kesineni Srinivas: చంద్రబాబు విజయవాడ ద్రోహి

Kesineni Srinivas Fire On Chandrababu
x

Kesineni Srinivas: చంద్రబాబు విజయవాడ ద్రోహి 

Highlights

Kesineni Srinivas: కావాలనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారు

Kesineni Srinivas: చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. చంద్రబాబు విజయవాడ ద్రోహి అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కావాలనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని, 30 ఏళ్లు అయినా ఆ ప్రాజెక్ట్‌ పూర్తికాదని తాను చంద్రబాబుకు అప్పుడే చెప్పానని అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. విజయవాడను స్మశానం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు ఎంపీ కేశినేని నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories