సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ

సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ
x
జయసుథ, సీఎం జగన్
Highlights

సినీనటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జయసుధ కలిశారు. తన కుమారుడి...

సినీనటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జయసుధ కలిశారు. తన కుమారుడి వివాహానికి సీఎంను రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంతో కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories