Tirumala: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

Tirumala: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2023 12:09 PM IST
Intelligence Dept DSP Dies at Tirumala Walkway
X

Tirumala: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

Tirumala: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story