Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Vijayawada: సామూహిక వరలక్ష్మి వ్రతం కోసం భారీగా తరలివచ్చిన మహిళలు

Jyothi
Published on: 8 Sept 2023 10:52 AM IST
Heavy Rush In Indrakeeladri
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ సంతరించుకుంది. శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు భక్తులు. అలాగే.. సామూహిక వరలక్ష్మి వ్రతం కావటంతో ఇంద్రకీలాద్రికి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో.. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story