AndhraPradesh : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

AndhraPradesh : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురును చెప్పింది. వేసవి కాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురును చెప్పింది. వేసవి కాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ఈ సంద్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories