విద్యార్ధులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలి-ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి

విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

Arun Chilukuri
Updated on: 6 Dec 2025 11:57 AM IST
విద్యార్ధులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలి-ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి
X

విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్చార్ధుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్ధులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలని.. నూతన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story