Visakhapatnam: విశాఖ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన గంటా శ్రీనివాస్

Ganta Srinivas visited the victims of vishaka pharma victims
x

visakhapatnam: విశాఖ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన గంటా శ్రీనివాస్ 

Highlights

visakhapatnam: బాధితులకు అండగా ఉంటామన్న గంటా శ్రీనివాస్

Visakhapatnam: అచ్యుతాపురం ఫార్మాకంపెనీ ప్రమాద బాధితులను టీడీసీ నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి బాధితులకు అండా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఫార్మా కంపెనీలు భద్రతను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే నిన్న ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాదంపై జుడీషియల్ ఎక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories